తెలంగాణ లో ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యారు.టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్రావు పేరునుటీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పరారీలో ఉన్నారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ స్పందించలేదు. ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులు రవిప్రకాష్పై లుకౌట్ నోటీసులు
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత్ రావు ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్కు ఎలాంటి బాధ లేదన్నారు.
బంగారు తెలంగాణయే తన లక్ష్యమని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అన్నారు. జిల్లాలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని కవిత ఇవాళ పరామర్శించారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేకుండా నడుస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు తెల్లవారుజామున శ్రీవారినిదర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తిరుమల శ్రీవారి
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాలీజ్ ఖాన్ దర్గా సమీపంలోని ఓఆర్ఆర్పై లారీ దగ్ధమైంది. ఆదివారం గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ఏషియన్ పెయింట్
రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత తో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె తొలిరోజు నుంచే మాడు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. బుధవారం ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ రాత్రికి కేసీఆర్ విజయవాడలోనే బస