telugu navyamedia

తెలంగాణ వార్తలు

నేను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారు: రాజాసింగ్

vimala p
గత ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు కూడా యత్నించారని,

యాదాద్రి పునర్నిర్మాణంలో .. అపశృతి.. కేసీఆర్ పై విమర్శలు..

vimala p
చినజీయర్ స్వామి ఆగమ పర్యవేక్షణలో పునర్నిర్మాణం చేపడుతున్నప్పటికీ.. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో అపచారం చోటు చేసుకుందన్న కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్కిటెక్టులు, శిల్పులు

నానో ఆర్టోగ్రఫీ పోటీలో సత్తాచాటిన .. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మామిడి సురేశ్…

vimala p
హైదారాబాద్‌ ఐఐటీ విద్యార్థి మామిడి సురేశ్ నానో ఆర్టోగ్రఫీ పోటీలో సత్తాచాటారు. మొదటిస్థానంలో నిలిచి రూ. 50 వేల (700 యూఎస్ డాలర్ల) బహుమతి దక్కించుకున్నారు. గత

10 రోజుల కస్టడీలో .. దిశ కేసు నిందితులు..

vimala p
దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను 10రోజుల పోలీసుల కస్టడీకి షాద్‌నగర కోర్టు అప్పగించింది. ఈ కేసులో నిందితులను లోతైన విచారణ చేయాలని షాద్ నగర్ పోలీసులు

లాకౌట్ దిశగా .. తెలంగాణ విద్యుత్ సంస్థలు.. భారీగా బిల్లులు పెండింగ్..

vimala p
మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు

తెలంగాణాలో ప్రారంభమైన .. వార్డుల పునర్విభజన..

vimala p
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పురపాలక ఎన్నికల దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నీ తోసిపుచ్చిన హైకోర్టు… వార్డుల పునర్విభజన

తెలంగాణ పది పరీక్షల షెడ్యూల్ విడుదల

vimala p
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 19వ తేదీ మార్చి 2020 నుంచి 06వ తేదీ

భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తిరుపతిలో న్యాయవాదుల సమావేశంలో కూడా పవన్ అదేరీతిలో స్పందించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటివాళ్లు

బిగ్‌బజార్ సూపర్ మార్కెట్‌ లో అధికారుల తనిఖీలు

vimala p
హైదరాబాద్ కోంపల్లిలో ఉన్న బిగ్‌బజార్ సూపర్ మార్కెట్‌ లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

సమ్మె విరమణతో మేము రోడ్డున పడ్డాం..ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన

vimala p
తెలంగాణలో ఆర్టీసీ చేపట్టిన సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసిన ఉద్యోగులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. దిల్ సుఖ్ నగర్ డిపో ఎదుట ప్లకార్డులతో

ఆర్టీసీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. టికెట్ల ధరలు పెంచారు: జగ్గారెడ్డి

vimala p
ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మరోవైపు టికెట్ల ధరలు పెంచి ఆ భారమంతా ప్రజలపై మోపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ

అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరం: హరీశ్ రావు

vimala p
అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని