ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్సదన్ చౌరస్తాలో జరిగింది. మిదానీ
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీష్ రావు సూచించారు. పటాన్చెరు టౌన్లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్
కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు హైదరాబాద్కూ పాకాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సంతోష్ నాయక్పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. మనస్థాపంతో స్వగ్రామానికి
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావో’ఆందోళన ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో నిర్వహించింది. ఈ