telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆర్టీసీ కార్మికులు కాదు.. ఆర్టీసీ ఉద్యోగులు..పిలుపు మార్చా .. : కెసిఆర్

vimala p
ఆర్టీసీ సమ్మె అనంతరం అప్పటి కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం లో కెసిఆర్ అనేక వరాలు ఇచ్చారు. ఆర్టీసీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు

రెచ్చిపోయిన కారు యజమాని.. హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి

vimala p
ఆర్టీసీ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్‌సదన్‌ చౌరస్తాలో జరిగింది. మిదానీ

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,

విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి: హరీష్‌ రావు

vimala p
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. పటాన్‌చెరు టౌన్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి

ఫోన్ సంభాషణ లీక్ ..కలెక్టర్ పై బదిలీ వేటు

vimala p
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్

కిరోసిన్ పోసుకొని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

vimala p
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మార్సీకీ ఓ ఉపాధ్యాయురాలు కిరోసిన్ బాటిల్ తో వచ్చి కలకలం రేపింది. ఎంఈవో కార్యాలయం ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆమె

విహారయాత్రలో విషాదం..కేరళలో తెలంగాణ విద్యార్థి మృతి

vimala p
కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్‌కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో

కేఏ పాల్ ఫిర్యాదు.. నేడు విచారణకు ఆర్జీవీ?

vimala p
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి

పెరిగిన విజయడైరీ పాల ధరలు

vimala p
తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ విజయా డైరీ పాల ధరలు మరోసారి పెరిగాయి. పాడి రైతుల నుంచి పాలసేకరణ ధరలు పెరిగిన నేపథ్యంలో పాల సరఫరా ధరలను

హైదరాబాద్‌ లో పౌర ప్రకంపనలు..రోడ్డెక్కిన విద్యార్థులు

vimala p
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు హైదరాబాద్‌కూ పాకాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల

జూనియర్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

vimala p
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి సంతోష్‌ నాయక్‌పై సీనియర్‌ విద్యార్థులు దాడి చేశారు. మనస్థాపంతో స్వగ్రామానికి

రాచరిక పాలనలో తెలంగాణ బందీ: రేవంత్‌రెడ్డి

vimala p
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ‘భారత్‌ బచావో’ఆందోళన  ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించింది. ఈ