telugu navyamedia

తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ వాయిదా!

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలలో సీట్లభర్తీకి మే 23న నిర్వహించనున్న ఎడ్‌సెట్‌-2020 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు చేశారు. వెబ్‌సైట్‌లో తలెత్తిన కొన్ని సాంకేతికకారణాల వల్ల గురువారం విడుదల కావాల్సిన

శివాలయాల్లో ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు

vimala p
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ

మహాశివరాత్రి స్పెషల్ .. వేములవాడకు హెలికాప్టర్

vimala p
రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులు నడపాలని నిర్ణయించుకుంది. ఐటీ,

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహం: విద్యాసాగర్​ రావు

vimala p
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహంతో దూసుకుపోతోందని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో పార్టీ

ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు: లక్ష్మణ్

vimala p
నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్మండిపడ్డారు. ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నియామక ప్రకటన కూడా చేయలేదని ఆరోపించారు. కనీసం నిరుద్యోగ యువతకు

పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలి: జగదీష్‌రెడ్డి

vimala p
సీఎం కేసీఆర్‌ ఆశించిన పద్దతిలో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనంను నేడు నిర్వహించారు. ఈ

“పల్లె ప్రగతి”లో అందరు పాల్గొనాలి: మంత్రి సబితా

vimala p
ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. .

దేశం తెలంగాణను చూసి గర్వపడుతుంది: మంత్రి ఈటల

vimala p
దేశం తెలంగాణను చూసి గర్వపడుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన

ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి

vimala p
తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు. ఒక్క అదనపు పోస్టు

వీసీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి: కేసీఆర్

vimala p
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకం కోసం ప్రభుత్వం నొటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామక ప్రక్రియను

ఆధార్‌ కార్డులను రద్దు చేస్తాం.. హైదరాబాద్ లో 127 మందికి నోటీసులు!

vimala p
హైదరాబాద్ నగరంలో 127 మందికి పౌరసత్వం నిరూపించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు

సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు: గవర్నర్‌ తమిళిసై

vimala p
మన సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ తెలిపారు. హైదరాబాద్‌ తార్నాకలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ను ఆమె సందర్శించారు.