తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలలో సీట్లభర్తీకి మే 23న నిర్వహించనున్న ఎడ్సెట్-2020 షెడ్యూల్లో స్వల్పమార్పులు చేశారు. వెబ్సైట్లో తలెత్తిన కొన్ని సాంకేతికకారణాల వల్ల గురువారం విడుదల కావాల్సిన
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ
రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులు నడపాలని నిర్ణయించుకుంది. ఐటీ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహంతో దూసుకుపోతోందని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో పార్టీ
నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్మండిపడ్డారు. ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నియామక ప్రకటన కూడా చేయలేదని ఆరోపించారు. కనీసం నిరుద్యోగ యువతకు
సీఎం కేసీఆర్ ఆశించిన పద్దతిలో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలని తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ సమ్మేళనంను నేడు నిర్వహించారు. ఈ
ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. .
దేశం తెలంగాణను చూసి గర్వపడుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన
తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు. ఒక్క అదనపు పోస్టు
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకం కోసం ప్రభుత్వం నొటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామక ప్రక్రియను
హైదరాబాద్ నగరంలో 127 మందికి పౌరసత్వం నిరూపించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు
మన సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ను ఆమె సందర్శించారు.