telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆది నుంచి అయోమయ ప్రకటనలే: విజయశాంతి

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కరోనా కేసులు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పిన

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత

vimala p
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హైద్రాబాద్ లోని

పది పరీక్షలకు అనుమతివ్వాలని హైకోర్టులో అఫిడవిట్!

vimala p
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది. లాక్

మృగశిర కార్తి రోజున చేపమందు వేయడం లేదు!

vimala p
అస్తమా వంటి శ్యాస సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం కరోనా కారణంగా ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిన

పోతిరెడ్డిపాడును జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారు: రేవంత్‌రెడ్డి

vimala p
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేందుకు జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితోనే ఏపీ సీఎం జగన్ జీవో 203

దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోంది: వీహెచ్‌

vimala p
పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

దొంగ దీక్షలతో బీజేపీ నాయకులు కాలయాపన: శ్రీనివాస్‌గౌడ్‌

vimala p
పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌కు ఒక

మృతదేహాలకు కరోనా పరీక్షలు..హైకోర్టు ఆదేశం

vimala p
మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

రేపు కరోనాపై కేసీఆర్ సమీక్ష సమావేశం!

vimala p
గత వారం రోజుల నుంచి తెలంగాణ జిల్లాల పరిధిలో కొత్తగా కరోనా కేసులు నమోదు కానప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ

పోతిరెడ్డిపాడు’పై కేసీఆర్, జగన్ కలిసే నాటకం: రేవంత్ రెడ్డి

vimala p
పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెరచుకోనున్న కల్లు దుకాణాలు!

vimala p
తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇక గీత కార్మికుల కోసం కల్లు దుకాణాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గ్రీన్ సిగ్నలిచ్చారు. కట్టడి ప్రాంతాల్లో మినహా అన్ని

లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనం ఇబ్బందిగా మారింది: హరీష్ రావు

vimala p
లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనం ఇబ్బందిగా మారిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్‌లో ముస్లిం మహిళలకు రంజాన్