కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా
తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు,
లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కుర్సింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్, కూకట్పల్లి, మూసాపేట్, ఉప్పల్, రామాంతాపూర్, మేడిపల్లి
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రస్తుత పరిస్థితి కూడా దుర్బలంగా మారింది. ఈ
హైదరాబాద్లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం