telugu navyamedia

తెలంగాణ వార్తలు

కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా

vimala p
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి మరొకరికి గాయాలు!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా

తెలంగాణ బీజేపీ నూతన కమిటీ ఎంపిక

vimala p
తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు,

‘సాఫ్ట్‌వేర్ శారద’కు అండగా నిలిచిన టిటా!

vimala p
లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,891 మందికి పాజిటివ్‌

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం!

vimala p
ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే

పోతిరెడ్డిపాడు పెంచితే తెలంగాణకు చుక్కనీరు రాదు: ఉత్తమ్

vimala p
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని

కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా

vimala p
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు

హైదరాబాద్‌ లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

vimala p
హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కుర్సింది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఉప్పల్‌, రామాంతాపూర్, మేడిపల్లి

ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితిపై యాజమాన్యాల వినతి

vimala p
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రస్తుత పరిస్థితి కూడా దుర్బలంగా మారింది. ఈ

ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం!

vimala p
ఈ నెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహిస్తారు.

టిమ్స్ లో వసతులపై కిషన్‌రెడ్డి అసంతృప్తి

vimala p
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం