ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలపై ఎంపీ నామా నాగేశ్వరరావుకు ట్రస్మా తరపున విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా పాఠశాలలు మూసి ఉంచిన తరుణంలో ప్రతి విద్యార్థి
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని తెలంగాణ పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు. తననియోజక వర్గం పాలకుర్తిలోని కరోనా
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం తప్ప తన నియోజక
కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లును రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఈ వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. దీనిపై టీఆర్ఎస్
రేపటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు 16వ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్న సందర్భంగానే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డు తనిఖీల్లో భాగంగా రోడ్డు పక్కన
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నా ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా తుపాకుల మోటామోగింది. గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని
తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే ఈ
హైదరాబాదు నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఉన్న ఈస్ట్ దీనదయాళ్నగర్ ఉన్న నాలాలో పడి శుక్రవారం సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య,