హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందం గా తయారైంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి. దుబ్బాక ఉపఎన్నిక పార్టీ పరిస్థితిని మారుస్తుందనుకుంటున్న నేపథ్యంలో, ఇది కాస్తా
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన యువతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో విషయం
ఉద్యోగం కోసం ఉత్తిత్తి పెళ్లి ఏకంగా తహసిల్దార్ సంతకంతోనే జరిగిపోయింది. అయితే వారిద్దరికీ పెళ్లి కాకున్నా ఐనట్టు సర్టిఫికెట్ ధ్రువీకరణ ఇచ్చారు. వారిద్దరు ఒక్క దగ్గర ఉండకున్న
దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు చాణక్య భూమిగా మారింది..టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..ఈ దుబ్బాక ఉప ఎన్నిక