telugu navyamedia

తెలంగాణ వార్తలు

పీసీసీ నియామకం : అధిష్టానానికి జగ్గారెడ్డి మరో లేఖ…

Vasishta Reddy
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ

తెలంగాణలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు.

నేడే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్…

Vasishta Reddy
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ను ప్రారంభం కాబోతున్నది.  ఈ ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సిన్ డ్రైరన్ ను

డిసెంబర్ 31 దావత్ కోసం అప్పు చేసిన యువకుడు…

Vasishta Reddy
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే… ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో కావాల్సినన్ని సోషల్ మీడియా యాప్స్.. ఇంకేముందు.. తమకు వెరైటీగా

కన్న కొడుకునే హతమార్చిన తల్లి…

Vasishta Reddy
మన ప్రపంచంలో తల్లికి చాలా గౌవరవం ఉంది. పురాణాల్లో కూడా తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య ఒకటి వెలుగులోకి

న్యూఇయర్ : నాలుగు రోజుల్లో 758 కోట్ల లిక్కర్ సేల్స్…

Vasishta Reddy
మన రాష్ట్రంలో మామూలుగానే మధ్య అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే న్యూఇయర్ వస్తుందంటే .. చిన్నాపెద్ద తేడాలేకుండా మందు పార్టీలు నడుస్తున్నాయి… కరోనా సమయంలోనూ లిక్కర్

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,

తెలంగాణ కరోనా సెకండ్‌ వేవ్‌ లేదు…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్

అధికారం కోసం కొందరు నన్ను ఓడించారు : తుమ్మల

Vasishta Reddy
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం

గవర్నర్‌కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన స్పీకర్‌ పోచారం

Vasishta Reddy
గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు తెలంగాశాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ నుంచి ఫోన్‌ఇన్‌

బంజారా హిల్స్ లో నాచురల్ వెజిటెబుల్ ను ప్రారంభించిన భారత్ బయోటెక్ ఎండి

Vasishta Reddy
బంజారా హిల్స్ రోడ్ 12 లో ఎమ్మెల్యేకాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 25వ ఔట్ లెట్ ను

30 మంది trs ఎమ్మెల్యేలు  మాతో టచ్ లో ఉన్నారు…

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్