పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు.
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే… ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో కావాల్సినన్ని సోషల్ మీడియా యాప్స్.. ఇంకేముందు.. తమకు వెరైటీగా
మన రాష్ట్రంలో మామూలుగానే మధ్య అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే న్యూఇయర్ వస్తుందంటే .. చిన్నాపెద్ద తేడాలేకుండా మందు పార్టీలు నడుస్తున్నాయి… కరోనా సమయంలోనూ లిక్కర్
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు తెలంగాశాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సర్ ప్రైజ్ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి ఫోన్ఇన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్