telugu navyamedia

తెలంగాణ వార్తలు

మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

Vasishta Reddy
విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి

రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు…కానీ బీజేపీకి సమయం ఇవ్వండి : బండి సంజయ్‌ రిక్వెస్ట్‌

Vasishta Reddy
ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేతాజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో నియంత

తెలంగాణ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.93 లక్షలు దాటాయి కరోనా కేసులు.

కేసీఆర్ తో సినిమా తీయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్న…

Vasishta Reddy
ఈడబ్ల్య్యూ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సన్మానించరు అగ్రవర్ణ సంఘాల ప్రతినిధులు. అక్కడ బండి

అఖిల ప్రియకు బెయిల్‌ వచ్చేసింది.. కానీ…?

Vasishta Reddy
సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ వస్తుందా? రాదా? ప్రశ్నకు తెర దిగిపోయింది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ

జీహెచ్ఎంసి మేయర్ ఎన్నికకు తేదీ ఫిక్స్…

Vasishta Reddy
    జిహెచ్ఎంసి మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజ…

Vasishta Reddy
సీఎం కేసీఆర్ కులాల చిచ్చు పెడుతున్నాడని, కోటిలో ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులపై లాఠీఛార్జ్ అమానుషం అని బండి సంజయ్ అన్నారు. స్టాఫ్ నర్సుల సమస్యను వెంటనే

ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు…

Vasishta Reddy
భూముల రిజిస్ట్రేషన్లను సులభం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టేను మరోసారి

ముగిసిన భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు…

Vasishta Reddy
బోయినపల్లి కిడ్నాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే. అఖిలప్రియను

రామమందిరంపై చేసిన వ్యాఖ్యలపై దిగొచ్చిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

Vasishta Reddy
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య

దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదమా ? టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ రాములమ్మ

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు విజయశాంతి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రామమందిరం విరాళాలపై చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్‌ ఇచ్చారు. “దేవుళ్ళకు కూడా

కేటీఆర్‌ పట్టాభిషేకానికి డేట్‌ ఫిక్స్‌..?

Vasishta Reddy
కేటీఆర్‌ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి