విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి
ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేతాజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో నియంత
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.93 లక్షలు దాటాయి కరోనా కేసులు.
ఈడబ్ల్య్యూ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సన్మానించరు అగ్రవర్ణ సంఘాల ప్రతినిధులు. అక్కడ బండి
సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ వస్తుందా? రాదా? ప్రశ్నకు తెర దిగిపోయింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ
సీఎం కేసీఆర్ కులాల చిచ్చు పెడుతున్నాడని, కోటిలో ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులపై లాఠీఛార్జ్ అమానుషం అని బండి సంజయ్ అన్నారు. స్టాఫ్ నర్సుల సమస్యను వెంటనే
భూముల రిజిస్ట్రేషన్లను సులభం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టేను మరోసారి
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య
టీఆర్ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు విజయశాంతి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు రామమందిరం విరాళాలపై చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “దేవుళ్ళకు కూడా
కేటీఆర్ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి