తనకు ఎలాంటి నోటీసులు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె నుంచి నోటీసులు అందాయని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు . ఢిల్లీలో
తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తి అవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల
తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను బీజేపీ నేతలు ప్రారంభించారు .ఈ నెల 17 నుంచి తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం చార్మినార్
*తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు *కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం *తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం *నిర్మాణ
వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడని పొగుడుతారని, రాత్రి అయ్యేసరికి తిడతారని
సికింద్రాబాద్ రూబీ లాడ్జి లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులని భావిస్తున్న రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల
తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి