తెలంగాణా గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె రాజీనామా తర్వాత, రాష్ట్రపతి తన
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన
హైదరాబాద్: పేదల సంక్షేమ పథకాల అమలులో కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తమ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం
ఈరోజు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం.
సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – జీనియస్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 2024
ఇది పేరు కాదు.. ఓ పూనకం! ఆ ప్రయాణం.. ఓ ప్రభంజనం!! భుజం తట్టేవాడు లేకపోయినా…బాధని పంచుకొనేవాడు దొరక్కపోయినా… తన ఎంచుకున్న వృత్తిలో రావొచ్చు..ఎదగొచ్చు..చివరికి సినీ ప్రపంచాన్నే
దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు