పబ్ జీ ఆటగాళ్లు ఆనారోగ్యం బారిన పడుతూ ఉండటం, ఈ గేమ్ ను నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతుండటంతో నష్టనివారణ ప్రయత్నాలను పబ్ జీ మొబైల్ ఇండియా ప్రారంభించింది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐపీఎల్ టీ-20 లీగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఏపీలోని ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఎస్టీవీ-199, ఎస్టీవీ-499 ఆఫర్లను
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తాజాగా అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్లో, అమీర్పేట-హైటెక్సిటీ మెట్రో మార్గానికి ఈ నెల 20న (బుధవారం) ఉదయం 9.15 గంటలకు పచ్చజెండా ఊపనున్నారు. అదే రోజు సాయంత్రం
ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాంకు) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్తో దేశవ్యాప్తంగా
ఆన్లైన్ వీడియో గేమ్ పబ్జీ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఆట. అది ఆడుతున్న వాళ్ళు హింసాత్మకంగా తయారవుతున్నారనే కారణాన, దానిని నిషేదించారు. అయితే తాజాగా, ఆ