నేడు ఇస్రో ఛైర్మన్ కే శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ -సీ47 కార్టోశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభించిన నేపథ్యంలో కార్టోశాట్ నమూనా పత్రాలను స్వామివారి పాదల
రియల్మీ సంస్థ తన సరికొత్త ఎక్స్2 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ
గతకొంత కాలంగా ఫేస్బుక్ నకిలీ అకౌంట్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్
దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తాజాగా కొత్త తన కస్టమర్ల కోసం అదిరిపోయే సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త పేమెంట్ సిస్టమ్ను లాంచ్ చేసింది. ఫేస్బుక్,
ఒజాజ్ సంస్థ ప్రతినిధులు రోబోటిక్ త్రీడీ సాంకేతికతతో నచ్చిన ఆకృతిలో వారం రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం
చైనా వేగవంతమైన మొబైల్ డేటాను అందించడంలో అత్యుత్సాహం చూపుతుంది. ఇటీవలే 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు
ఒకప్పుడు కేవలం థియేటర్స్, టీవీలకు మాత్రమే పరిమితమైన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు యూట్యూబ్ తరహా అనేక మాధ్యమాలలో మన చేతుల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్,