ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 41 ఏళ్ల తరువాత హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం సాధించింది. టోక్యో నడిబొడ్డున్న త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జయాహో భారత్ అనే
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్లో లవ్లీవా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. కాంస్యపతకం సాధించింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది. సెమీస్లో లవ్లీవా
2020 టోక్యో ఒలింపిక్స్ ట్రాన్స్జెండర్లకు ప్రవేశం కల్పిస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. దీంతో న్యూజిలాండ్కు చెందిన మహిళా ట్రాన్స్జెండర్ లారెల్ హబ్బార్డ్ ఒలింపిక్స్కు అర్హత సాధించి ప్రత్యేక
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు
టోక్యో ఒలింపిక్స్లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి
టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లలో
టోక్యో ఒలింపిక్స్ లో భారత అమ్మాయిల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్లో తొలిసారి సెమీస్కు
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచీపై విజయం సాధించి సెమీస్
మహెంద్రసింగ్ ధోని ఒకవైపు క్రికెట్లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని న్యూ హెయిర్స్టైల్తో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్స్టైల్, లుక్ అద్భుతంగా