భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 6 వ వికెట్ కోల్పోయింది. అయితే ఈ రోజు తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ పతనానికి మ్యాచ్
బీసీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు కూడా కలలు కంటారు.
మాజీ క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ‘అనాకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్’లో ఆడేందుకు టీమిండియా మాజీలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర