స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయం బారిన పడ్డాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో
టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫెర్ఫామెన్స్తో సత్తా చాటిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తాజాగా
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెన్నై చెపాక్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అక్షర్ 5 వికెట్లు తీసి
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో టీమిండియా మళ్లీ దుమ్మురేపింది. ఇంగ్లండ్తో మంగళవారం ముగిసిన రెండో టెస్ట్లో 317 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న కోహ్లీసేన డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం రెండో టెస్ట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా అదరగొడుతోంది. మ్యాచ్లో విజయానికి
గత కొన్ని సీజన్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివరలో చేతులెత్తేయడం ఆ జట్టుకు
భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్లో గురుగ్రామ్లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు,
భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా రాణించింది. బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు సత్తాచాటడంతో..
రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాల్లో పడింది. మొదట ఇండియా పట్టుబిగించగా.. మూడో రోజు ఇంగ్లండ్ జట్టు విజృంభిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేసిన