ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సన్రైజర్స్ స్టార్
ఐసీసీ తాజాగా మళ్ళీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా విఫలమైతే.. వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు. ఏప్రిల్ 9
ఐపీఎల్ 2021 కోసం బీసీసీసీ మరో కొత్త రూల్ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్రేట్ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, షార్ట్
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే