భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో
పారాలింపిక్స్లో సోమవారం భారత్కు పతకాల పంట పండింది. భారత అథ్లెట్లు ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది
టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్కు పతకం
టోక్యో: పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత మహిళా(టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై ఆమె తిరుగులేని
సెలబ్రిటీస్ ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అందరికి తెలిసిందే. అయితే తాజాగా మన ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తారన్నారనే దానికి ఇదే
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.
తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ని అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు . అక్కడ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే,
టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత పీవీ సింధుతో కలిసి ఐస్క్రీమ్ తింటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భాగంగా కాంస్య పతకం