telugu navyamedia

క్రీడలు

ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి

navyamedia
ఐపీఎల్‌-2021 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబ‌ర్ 8న జరిగే చివ‌రి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. గ్రూప్

ఐపీఎల్ 2021: హైదరాబాద్ ముందు 165 పరుగుల లక్ష్యం

navyamedia
ఆరంభంలోనే వికెట్‌.. ఆ తర్వాత దూకుడు.. చివర్లో తడబాటు.. ఇదీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్ తీరు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (82)

ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ న్యూ రికార్డు..

navyamedia
ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. తొలి

పారాఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోడీ ఆతిథ్యం

navyamedia
ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉద‌యం పారాఒలింపిక్స్ లో పాల్గొని ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌తో స‌మావేశం అయ్యారు. ప‌త‌కాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో క‌లిసి ఫోటోలు

పారాలింపిక్స్‌: భారత్‌కు మరో స్వర్ణం

navyamedia
పారాలింపిక్స్‌ లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SH6 విభాగంలో కృష్ణ గోల్డ్ గెలిచాడు. సెమిస్ లో అద్భుతమైన

రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు..

navyamedia
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా

పారాలింపిక్స్‌: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

navyamedia
టోక్యో పారాలింపిక్స్‌ లో భారత్‌ తన జోరును కొనసాగుంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్‌… బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌

భారత్‌కు మరో స్వర్ణం..

navyamedia
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం ద‌క్కింది. టోక్యో పారాలింపిక్స్ షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్ గోల్డ్‌ మెడ‌ల్ గెలిచాడు. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

navyamedia
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్‌ రజత పతకం సాధించాడు. టీ64 పురుషుల హై

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ….

navyamedia
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

navyamedia
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు రజత పతకం సాధించగా..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

navyamedia
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్‌.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో