telugu navyamedia

క్రీడలు

మ‌రోసారి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా..

navyamedia
టోక్యో ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోవర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి  అరుదైన ఘనతను సాధించాడు.  స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరిగిన డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో

కామన్వెల్త్ గేమ్స్ లో స్వ‌ర్ణం సాధించిన పీవీ సింధు

navyamedia
*కామ‌న్వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణం సాధించిన పీవీ సింధు *కామ‌న్వెల్త్ గేమ్స్‌లో తెలుగు బిడ్డ చరిత్ర సృష్టించింది *ఉమెన్ సింగిల్స్‌లో బంగార ప‌త‌కం సాధించిన సింధు *తొలిసారిగా సింగిల్స్‌లో

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. వెయిట్‌లిప్టింగ్‌లో బింద్యారాణికి రజతం

navyamedia
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ మ‌రో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి రజతం సొంతం చేసుకున్నది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవిరెండో స్థానంలో

బ్రేకింగ్ : కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న‌ నీరజ్ చోప్రా..

navyamedia
 టోక్యో ఒలింపిక్స్ స్వ‌ర్ణ‌ పతక విజేత  నీరజ్​ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ నుంచి దూరం అయ్యాడు. రెండు రోజుల్లో  (జులై 28న) బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే గేమ్‌లకు ముందు

సింగపూర్ ఓపెన్ 2022 ఫైనల్స్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు…

navyamedia
సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అద్భుతం చేసింది. . శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి,

బదిరుల ఒలింపిక్స్‌ కాంస్య విజేత జాఫ్రిన్ కు ప్రభుత్వ ఉద్యోగం…

navyamedia
ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ను భారత్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను, బదిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022)

మిథాలీ రాజ్‌ జీవితం వర్ధమాన క్రికెటర్లకు ఎంతో ఆదర్శం..

navyamedia
పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ .39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల

అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న – ట్విటర్ వేదికగా భావోద్వేగ మెసేజ్

navyamedia
*అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన మిథాలీ రాజ్ *ఆడిన ప్ర‌తీ ఆట‌ను ఆస్వాదించా..  *రిటైర్మెంట్ కు ఇదే స‌రైన స‌మ‌యం.. భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు

సౌరవ్ గంగూలీ కీల‌క ప్ర‌క‌ట‌న ..త్వరలోనే సరికొత్త ప్రయాణం..

navyamedia
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సౌరవ్​ గంగూలీ ట్విటర్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు సౌరవ్ గంగూలీ చేసిన

8000 పరుగుల మైలు రాయిని చేరిన విరాట్ కోహ్లీ..

navyamedia
టీమ్​ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్​ పూర్తయింది. 26 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్​లో

వందో టెస్టులో కోహ్లీకి రాహుల్‌ ద్రవిడ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..

navyamedia
మొహాలీ వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత్​ తరఫున వందో టెస్టు ఆడుతున్న 12వ భారతీయుడిగా విరాట్ నిలిచాడు.రెండు టెస్టుల

విరాట్ కోహ్లీ 100వ టెస్టు : ఇది ఎంతో ప్రత్యేకం..

navyamedia
భారత్​ తరఫున వంద టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు..మొహాలీలో భారత్-శ్రీలంక టెస్టు ఈ చరిత్రకు సాక్ష్యమివ్వనుంది. వేలాది