టీంఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్మనీ మొత్తాన్ని బీసీసీఐ సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది చివర్లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్లో శుభ్మన్గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల
కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్ను వాయిదా వేయాలని
గతేడాది ఐపీఎల్ సందర్భంగా మైదానంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏకాగ్రతను
ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ టిమ్ సీఫెర్ట్.. స్వదేశానికి పయనమయ్యే ముందు కరోనా బారిన పడ్డాడు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు టీ20 ప్రపంచకప్ 2021 ను తరలించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది భారత
రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్లో అరంగేట్రం చేశానని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. రోహిత్ శర్మ తనకు అన్నలాంటివాడని, అతనితో బంధం విడదీయరానిదని తెలిపాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో రిషభ్ పంత్పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఈ కివీస్ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై
టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి 15 నెలల పాటు కాలయాపన చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.
ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల