telugu navyamedia

క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్స్ నియమాలు తెలిపిన ఐసీసీ…

Vasishta Reddy
ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు

రేపు బీసీసీఐ అధికారుల సమావేశం…

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ను ముప్పతిప్పలు పెడుతోొంది..మూడు చెరువుల నీళ్లను తాగిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను

కోహ్లీ మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు…

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె..

ధోని రిటైర్‌ తర్వాతే రెగ్యులర్‌గా ఆడే అవకాశం వచ్చింది…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా కరోనా బారిన పడిన వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ మధ్యే కోలుకున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో

డబ్ల్యూటీసీ ఫైనల్‌ టికెట్స్ కు భారీ డిమాండ్..

Vasishta Reddy
భారత్​-న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే.

పంత్ దూకుడు తగ్గించాలి : కపిల్ దేవ్

Vasishta Reddy
రిషభ్ పంత్‌కు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ విలువైన సలహా ఇచ్చాడు. ఇంగ్లీష్ గడ్డపై కాస్త దూకుడును తగ్గించుకోని ఆడాలని సూచించాడు. ‘రిషభ్ పంత్ జట్టులోకి వచ్చినప్పటి

అంత సీన్ నీకు లేదు… అమీర్ కు కనేరియా పంచ్..!

Vasishta Reddy
పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్న అమీర్.. బ్రిటీష్

ఎన్నిక‌ల త‌రువాత మొద‌టిసారి బెంగాల్ కు ప్ర‌ధాని…

Vasishta Reddy
ఎన్నికలో బీజేపీ పరాజయం పొందిన తర్వాత త‌రువాత మొద‌టిసారి ప్ర‌ధాని బెంగాల్ వెళ్తున్నారు. యాస్ తుఫాన్ కార‌ణంగా ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ వ‌ర్షాలు కురిశాయి. ఈ

సచిన్ మొదటిసారి నన్ను ఇంటికి అలా తీసుకెళ్లాడు : అంజలి

Vasishta Reddy
సచిన్ టెండూల్కర్-అంజలి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహ బంధానికి సోమవారంతో 26 వసంతాలు పూర్తయ్యాయి. 1995 మే 24న ఈ జంట

బుమ్రా ఎక్కువ కాలం ఆడుతాడా లేదా అనేది చెప్పడం కష్టం…

Vasishta Reddy
బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతాడో లేదో చెప్పడం కష్టమేనన్నాడు న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రిచర్డ్ హెడ్లీ . అయితే ఆ విభిన్న బౌలింగ్ టెక్నికే బుమ్రా

భారత్ రెండు కాదు మూడు జట్లను కూడా ఆడించగలదు…

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఓ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుండగా.. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని మరో భారత

ఇప్పటివరకు కివీస్ పై ఇండియాదే పై చేయి…!

Vasishta Reddy
టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ లో రసవత్తర పోరులో తలపడటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచకప్‌కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్‌లో