ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ లాంటి క్రికెటర్ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ
హార్లీ డేవిడ్సన్ బైక్పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు టీమిండియా యువ పేసర్ నవ్దీప్.
ఒలింపిక్స్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి.
వరల్ట్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు
సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్ల ప్రారంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రత్యేక సమావేశం లో సెకండాఫ్
ఆస్ట్రేలియాలో బిగ్ హిట్టర్స్ ఉన్నా.. వారంతా టాపార్డర్లోనే ఆడుతున్నారని తెలిపాడు. దాంతోనే జట్టుకు కావాల్సిన ఫినిషర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ సారథి రికీ
సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో తనదైన ఆటతో క్రికెట్కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 18 నుంచి
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ కోసం జూన్ 18వ తేదీన భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లోని హ్యాంప్షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదికైంది. ఈ
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్