telugu navyamedia

క్రీడలు

వచ్చిన వాళ్లతోనే లీగ్ పూర్తి చేస్తాం : రాజీవ్ శుక్లా

Vasishta Reddy
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021లీగ్‌‌ను యూఈఏ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్

యూఏఈ లో ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఫ్యాన్స్ కు అనుమతి…?

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌‌ను

నా బ్యాటింగ్ లో మార్పుకు ధోనీ ఇచ్చిన సలహానే కారణం : జడేజా

Vasishta Reddy
నా కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో గందరగోళానికి గురయ్యేవాడినని, తన సమస్యను గమనించిన ధోనీ.. షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని గుర్తు చేసుకున్నాడు రవీంద్ర

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ అంపైర్ మాకు వద్దు అంటున్న భారత ఫాన్స్…

Vasishta Reddy
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టాన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫీషియల్స్

కోహ్లీ లేకున్నా టీంఇండియా రాణిస్తుంది : అక్షర్

Vasishta Reddy
టీమిండియా ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్నాడు భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్. ‘విరాట్‌ కోహ్లీ ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కుర్రాళ్లు

కార్పెంటర్‌గా మారిన వరల్డ్ కప్ విన్నర్…

Vasishta Reddy
వరల్డ్ కప్ విజేత, ఆసీస్ ఆటగాడు జేవియర్ డోహెర్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక కష్టాలు భరించలేక పొట్ట కూటి కోసం కార్పెంటర్‌గా మారాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్

టీం ఇండియా 42 రోజులు ఖాళీగా ఉండాల్సిందేనా..?

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్ లో సౌథాంప్టన్‌‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆడటానికి భారత క్రికెట్ జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనుంది.

ఇంటికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు…

Vasishta Reddy
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు ఆసీస్ ఆటగాళ్లు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర

ఐపీఎల్ లో ఆడటానికి ఆటగాళ్లకు అనుమతి ఇచ్చిన ఆసీస్…?

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే

టెస్ట్ జెర్సీని అందుకున్న భారత మహిళల జట్టు…

Vasishta Reddy
జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న మిథాలీ రాజ్ జట్టు.. ఇంగ్లీష్ టీమ్‌తో ఓ టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఒకవంక కోహ్లీసేన..

వరల్డ్ కప్ సెమీస్ లో బ్యాట్ అందుకే తిప్పాను : జడేజా

Vasishta Reddy
ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ లాంటి క్రికెటర్‌ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ

సైనీ బైక్ ఫిట్… అభిమానుల ఆగ్రహం

Vasishta Reddy
హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్.