ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్. ఆస్ట్రేలియా గతేడాది తన సొంత
టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి శునకంతో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత విన్స్టన్ (శునకం)కు టెన్నిస్ బాల్ను విసిరి క్యాచ్ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ
టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లండ్లో బంతి స్వింగ్ అవ్వగలదని అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఇషాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘ఇక్కడ
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం
రవిచంద్రన్ అశ్విన్పై ఆరు నెలల నిషేధం పడకుండా.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంచారని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆరోపించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాట్స్మెన్లో ఒక్కోక్కరు ఒక్కదాంట్లో స్పెషలిస్ట్ అయితే.. విరాట్ దగ్గర అన్ని ఉంటాయని చెప్పాడు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ‘జట్టులో చర్చలు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్-క్యాండీస్లది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకుంటున్న ఈ జంట..
ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.. షెడ్యూల్ను రూపొందించే పనిలో