సినీ ప్రముఖులు కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరామ సమయంలో తాము చేస్తున్న పనుల గురించి కొందరు సినీ ప్రముఖులు
ఎక్కడ చూసినా ఇప్పుడు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు
బాల్లయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో, ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయింది.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంట్లో ఉంటూ టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సందర్భంగా ఇండియా మొత్తం జనాభా ఇంటర్నెట్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ
వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుపుతూ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’తో పాటు, ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతుగా సెలబ్రిటీలు వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ పోలీసులు