కొద్ది రోజుల క్రితం ముంబై నగరంలో నిసర్గ తుఫాను కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితులలో బయటకి రాకుండా ఇంట్లో ఉండడమే మంచిదని
అల్లుఅర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురం” సినిమాలోని పాటలు ఎంతలా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రాములో రాములా పాటకు ప్రముఖ యాంకర్
ప్రముఖ టెలివిజన్ నిర్మాత ఎక్తా కపూర్పై మధ్యప్రదేశ్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. భారతీయ శిక్షాస్మృతి ఐటి చట్టం, స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా చట్టం 2005,
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “పెంగ్విన్”. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే “ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమాలో నటిస్తున్నాడు.
లాక్డౌన్ ఎఫెక్ట్తో చాలా చిత్రాలు ఓటీటీల బాట పడుతున్నాయి. తాజాగా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” అనే చిత్రం నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా విడుదల కానుంది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్గా
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఇన్స్టాగ్రామ్లో కృష్ణా.. ఎప్పుడూ ఏదో రకమైన బోల్డ్ ఫోటోలతో అభిమానుల్ని కిక్కెకిస్తోంది. ఫిట్నెస్లో టైగర్తో సమానంగా పోటీపడే
బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్లు అశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అయితే వీరిద్దరు కలిసి
ఇటీవల కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్కు సంబంధించిన ట్రస్ట్లోని చిన్నారులకు కోవిడ్ 19 పాజిటివ్ రాగా, అందరినీ క్వారంటైన్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా