ఇప్పటిదాక ఒకరికొకరితో నిర్విఘ్నంగా ముందుకు సాగిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”.. ఇప్పుడు సంస్థల్ని కదిలిస్తుంది. చినుకు చినుకు గాలివానగా మారినట్టు, చిన్న చిన్న నీటిపాయలన్ని కలిసి నదిలా
ఈ మధ్య తెలుగులో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ అవుతున్నాయి. అయితే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ క్రైమ్ కామెడీ
పీపుల్ ఫర్ ఎతికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పీఈటీఏ) ఈ ఏడాది తుది దశలో భాగంగా ఏడాదిలోని హాటెస్ట్ వెజిటేరియన్స్ పేర్లను తెలిపింది. అందులో బాలీవుడ్ నటులు సోనూసూద్,
తన నటనా జీవితం మొదటి నుంచి కొత్త తరహా కథలతో అందరిని ఆకట్టుకున్నాడు నాచురల్ స్టార్ నానీ. వైవిధ్యమైన పాత్రలతో అందరిని మెప్పించి నాచురల్ స్టార్గా నిలిచాడు.
‘అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సమాయత్తమవుతున్న “ఊర్వశి ఓటిటి” కార్యాలయం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో సంచలన రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా
విభిన్నమైన కథలతో హీరో అడవి శేష్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు.