కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రజల్లో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా తీవ్రత పరిశ్రమాలమీద ప్రభావాన్ని చూపించింది. అందులో సినిమా పరిశ్రమ ఒకటి.
బాలీవుడ్ స్టార్ , కండలవీరుడు హీరో సల్మాన్ ఖాన్ కు ఎర్పోర్ట్లో అవమానం జరిగింది. షూటింగ్ నిమ్మితం విదేశాలకి వెళ్తున్న సల్మాన్ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో
బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా ప్రస్తుతం 8 నెలల గర్భిణి. గర్భంతో ఉన్నప్పుటికీ, చురుగ్గా చిత్రీకరణలో పాల్గొంది హీరోయిన్. అదీ కూడా పోలీస్ అధికారిణి పాత్ర కావడం
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాల్లో నిలవడం ఆయన స్పెషాలిటీ. మనసులో అనుకుంటున్న మాటలను బయటకు చెప్పెస్తూ.. ఈ సారి కొత్తగా వైరల్ అవుతున్నాడు.
నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులను ఈడీ సమన్లు జారీచేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం
సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ చాష్టలు రోజు రోజుకు మితిమిరిపోతున్నాయి. అమ్మాయిలతో వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. చేతిలో మద్యం గ్లాసు, పక్కన
సూపర్ స్టార్ మహేష్ బాబు, కిర్తీ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా‘సర్కారు వారి పాట’ . బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు