బాలీవుడ్ నటుడు సోనూసూద్కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్నవూలోని కంపెనీలో ఈ సోదాలు
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ హీరో కుటుంబంలో వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే
తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అందాల తార రమ్యకృష్ణ నేడు 41 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు
తెలుగు రాష్ట్రాల్లోనూ బుల్లితెరపై వస్తున్న బిగ్బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిట్ అయినప్పటికీ, ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీకి చెందిన అభం,శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే మానవ మృగం అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు సినిమాతారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ముమైత్ఖాన్ నేడు
సూపర్స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి