మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార,
బాలీవుడ్ స్టార్ రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్
*టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు.. *పెద్దమనిషి మరణానికి విలువ ఇవ్వరా? టాలీవుడ్ దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని
సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా మధుమేహం,
పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్రభాస్కి అమితమైన ప్రేమ .ఆయన మరణాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ
మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు.. జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.
తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు..వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు