telugu navyamedia

విద్యా వార్తలు

ఏపీలో పదోతరగతికి మళ్లీ మార్కుల విధానం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 55

ఏపీలో స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు

navyamedia
ఏపీలో విద్యాసంవత్సవరం మొదలు కావడంతో స్కూళ్లు, కాలేజీలు తీసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

navyamedia
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఉదయం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ కన్వీనర్‌

తెలంగాణలో ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవు: సబితా ఇంద్రారెడ్డి

navyamedia
తెలంగాణలో విద్యాసంస్థలు సెప్టెంబరు 1 నుంచి పునః ప్రారంభమౌతున్న నేపథ్యంలో ఈసారి తరగతి గదుల్లో కనీసం ఆరు అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలన్న నిబంధన లేదా? ఈ

ఎంసెట్‌లో నార్మలైజేషన్‌..

navyamedia
ఎంసెట్‌ ఫలితాలు, ర్యాంకుల ఖరారులో నార్మలైజేషన్‌ ప్రక్రియను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది అత్యంత గోప్యంగా జరిగే వ్యవహారమని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఇంటర్‌

ఏపీలో పెరిగిన బడి గంటలు

navyamedia
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడిగించారు. కరోనా కారణంగా వాయిదాపడిన 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగానే

విద్యా సంస్థలు ప్రారంభించవచ్చు: వైద్యశాఖ

navyamedia
విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ

స్కూళ్లు మూసి ఉండ‌టం ప్ర‌మాద‌క‌రం.. త్వరగా తెరవండి

navyamedia
కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా గత సంత్సరంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. అయితే

ఏపీ: పదో తరగతి పరీక్షలు విడుదల

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సరేష్ రిలీజ్‌ చేశారు. విద్యార్థులు http://www.bse.ap.gov.in/ వెబ్ సైట్లో ఫలితాలను

ఏపీలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

navyamedia
కరోనా కారణంగా ఏపీలో 2021 సంవత్సరం జరగాల్సిన ఓపెన్ స్కూల్స్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జులైలో బోర్డ్ పరీక్షలు

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాలు విడుదల

navyamedia
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్థులు cbseresults.nic.in, cbse.gov.in, cbse.nic.in  వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి

సీబీఎస్​ఈ 12వ తరగతి​ ఫలితాలు విడుదల

navyamedia
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇంటర్ సెకండ్ (ప్లస్ 2) ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. 99.37