ఉత్తరాంఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా..డబ్ల్యూఐఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కాకపోతే ఇవి ఒప్పంద ప్రాతిపదికన కింద నియమించ బడే
గ్రామ సచివాలయాలలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో జనవరి నెలలో ప్రభుత్వం మరోసారి మిగిలిన ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నిజానికి
తెలంగాణకు నవోదయ పాఠశాలల ఏర్పాటు చేసే విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నీతిఆయోగ్ వైస్
ఇంజనీరింగ్ కాలేజీలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. గతంలో కన్నా తక్కువగా ఉంటాయని.. ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు
ఎస్సీ, ఎస్టీలకు చెందిన పేద విద్యార్థులు రూపాయి చెల్లించకుండానే డిగ్రీని పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). సంప్రదాయ డ్రిగీ కోర్సులతోపాటు,
రైల్వేలో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే..అలాంటి మంచి అవకాశం వచ్చింది. అర్హులైన వారు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన ఛాన్స్ ఇది. కోల్కతా ప్రధానకేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో
ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..అర్హులైన అభ్యర్ధుల నుంచీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టలకు దరఖాస్తులని
ముంబయిలోని ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 46 పోస్టులు-ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేశారు.