తెలంగాణలో రేపటి నుంచి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ
డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 29నుంచి ప్రారంభం కానున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ మూడో
తెలంగాణ ఐసెట్-2020 పరీక్షల షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను
తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలలో సీట్లభర్తీకి మే 23న నిర్వహించనున్న ఎడ్సెట్-2020 షెడ్యూల్లో స్వల్పమార్పులు చేశారు. వెబ్సైట్లో తలెత్తిన కొన్ని సాంకేతికకారణాల వల్ల గురువారం విడుదల కావాల్సిన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ – 2020 నోటిఫికేషన్ను మార్చి 2న జారీ చేయనున్నారు. ఏప్రిల్ 17న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు
ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు
హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఎస్డీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు : సీడ్ ఆఫీసర్లు మొత్తం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఆఫీస్ సబార్టినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన వారు నిర్ణిత సమయంలో దరఖాస్తు చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 111 పోస్టులు-ఖాళీలు:
ఏపీ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు వీడియో కెమెరాల పర్యవేక్షణలో శనివారం ప్రారంభం కానున్నాయి. మొత్తం 905 సెంటర్లలో 3,37,054 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2,46,653మంది