గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచం
దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్స్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ల
లాక్డౌన్ అలవుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారి కోసం గూగుల్ సరికొత్త ఈ-లెర్నింగ్ విభాగాన్ని అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బందికి
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను వాయిదా వేసినట్టు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
జేఈఈ మెయిన్-2020 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డకట్ట వేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తుండటంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆరు నుంచి 9వ తరగతి చదువుతున్న
తెలంగాణలో అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, అయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) (యుజి మే) -2020 వాయిదా
కోల్కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ట్రేడులవారీగా ఫిట్టర్-281,
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షలు
తెలంగాణలో రేపటి నుంచి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్