telugu navyamedia

విద్యా వార్తలు

యూఎస్ నేవీ పైలట్ అధికారిణిగా తెలుగమ్మాయి దేవిశ్రీ

vimala p
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచం

మరో రెండు రోజుల్లో జేఈఈ, నీట్‌ తేదీల ప్రకటన!

vimala p
దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్స్‌, మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ల

విద్యార్థుల కోసం గూగుల్ యూట్యూబ్ లెర్నింగ్!

vimala p
లాక్‌డౌన్‌ అలవుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారి కోసం గూగుల్ సరికొత్త ఈ-లెర్నింగ్ విభాగాన్ని అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బందికి

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా

vimala p
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను వాయిదా వేసినట్టు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

జేఈఈ మెయిన్‌-2020.. పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చు

vimala p
జేఈఈ మెయిన్‌-2020 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు

ఆ తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేవు… సీబీఎస్ఈ కీలక నిర్ణయం

vimala p
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డకట్ట వేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తుండటంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆరు నుంచి 9వ తరగతి చదువుతున్న

నవోదయ విద్యాలయాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌!

vimala p
జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కొరకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ ను ఈ విద్యా సంవత్సరం (2020-21) అమలు చేయనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న

అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు 20 వరకు గడువు

vimala p
తెలంగాణలో అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల

దేశమంతా లాక్‌డౌన్‌.. నీట్ 2020 వాయిదా!

vimala p
దేశవ్యాప్తంగా  మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, అయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) (యుజి మే) -2020 వాయిదా

ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

vimala p
కోల్‌క‌తా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ట్రేడులవారీగా ఫిట్ట‌ర్-281,

కరోనా ఎఫెక్ట్ .. జేఈఈ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

vimala p
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు

పది పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేత!

vimala p
తెలంగాణలో రేపటి నుంచి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్