telugu navyamedia

విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ?

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు

1-9వ తరగతులపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Vasishta Reddy
1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 9వ తరగతుల్లోని విద్యార్దులను పరీక్షలు లేకుండానే

విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Vasishta Reddy
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి

ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్‌ శుభవార్త…

Vasishta Reddy
ఇవాళ అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీల్లో

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

Vasishta Reddy
కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తెలంగాణ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం

ఏపీ విద్యార్థులకు శుభవార్త… ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.93 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో

పదోతరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌…

Vasishta Reddy
కరోనా కారణంగా విద్యార్థులు ఈ ఏడాది విద్యా సంవత్సరం తీవ్రంగా నష్టపోయారు. అయితే… ఈ విద్యాసంవత్సరాన్ని వృథా కావివ్వొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పాఠశాలలను కొద్ది రోజుల క్రితమే

ఇవాళ్టి నుంచే జేఈఈ మెయిన్స్…ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే !

Vasishta Reddy
ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52వేల389 మంది హాజరు కానున్నారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు

విద్యార్థులకు శుభవార్త…ఒంటిపూట బడులకు రంగం సిద్ధం !

Vasishta Reddy
ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా మార్చి 15

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Vasishta Reddy
తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యా మండలి. గత ఏడాది నిర్వహించిన యూనివర్సిటీలకే ఈ సారి ఆయా ఎంట్రెన్స్ ల నిర్వహణ బాధ్యత

విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ : 15 నుంచి ఉచిత మోటివేషన్‌ కార్యక్రమాలు

Vasishta Reddy
క‌రోనా వ‌ల్ల ఎంతో మంది జీవితాలు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, ముఖ్యంగా విద్యార్థులు, యువ‌త మాన‌సిక స్థితిపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింద‌ని మేధా లాంగ్వేజ్ థియేట‌ర్ ఫౌండ‌ర్ అండ్ చీఫ్

ఎల్లుడి నుంచే కాలేజీలు ప్రారంభం.. కీలక సూచనలు ఇవే !

Vasishta Reddy
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా