telugu navyamedia

రాజకీయ

న్యూయార్క్‌ : గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ పురస్కారం అందుకున్న .. మోడీ..

vimala p
నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో చేపట్టిన ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’కు గానూ బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆయనకు ‘గ్లోబల్‌ గోల్‌

దిల్లీ : … ఈపీఎఫ్‌ .. వడ్డీ రేటు పెంపుకు .. ఉత్తర్వులు జారీ..

vimala p
ప్రభుత్వం 2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌)పై వడ్డీ రేటును పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ

ఏపీలో మద్యం కట్టడిలో మరో అడుగు .. ఇకమీదట వ్యక్తికి మూడు సీసాలే….

vimala p
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి కొత్త పాలసీని తీసుకువచ్చారు..

వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. షర్మిలకు బాధ్యతలు.. !

vimala p
వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి తనకు వెన్నంటే ఉన్న అందరూ నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు మహిళా వైసీపీ నేతలకు

మళ్ళీ చంద్రుడిపైకి .. అమెరికా.. 2024కి ప్రణాళిక..

vimala p
అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెని లాక్‌హీడ్‌ మార్టిన్‌తో మెగా ఒప్పందం చేసుకుంది. 2024 నాటికి చంద్రుడి వద్దకు మళ్ళీ వ్యోమగాములను

ఆ రెండు బ్యాంకుల నుండి .. రోజుకు వెయ్యి రూ. మాత్రమే .. విత్ డ్రా.. : ఆర్.బి.ఐ

vimala p
ఆర్.బి.ఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో కొత్త రూల్‌ తో వినియోగదారుల పై బాంబు వేసింది. ఈ రూల్‌తో కస్టమర్స్‌ అందరూ.. ఒక్కసారిగా షాక్‌కి గురి అవుతున్నారు.

పశ్చిమ దేశాలపై .. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లెవరోవ్‌ .. అసంతృప్తి..

vimala p
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లెవరోవ్‌ నియమ నిబంధనలు, మానవ హక్కులు, సరళీకరణ అంటూ ఇతర దేశాలకు నీతులు చెప్పే పశ్చిమ దేశాలు వాటిని ఆచరించటంలో మాత్రం

దుబాయి : .. రెండు పండ్ల కోసం .. దేశబహిష్కరణ శిక్ష..

vimala p
ఓ వ్యక్తి రెండు మామిడి పండ్లు దొంగిలించాడని కోర్టు అతడ్ని దేశ బహిష్కరణ చేసింది. భారత్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పని చేసేవాడు.

మహారాష్ట్ర : … ఎన్నికల అంబాసిడర్‌గా … ప్రముఖ సినీ నటి మాధురీ దీక్షిత్…

vimala p
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఓటు ప్రాధాన్యత, ఓటింగ్ ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర

ఏపీలో .. సబ్సిడీకి .. ఉల్లి..

vimala p
దేశవ్యాప్తంగా వర్షాలతో ఉల్లిపంట దెబ్బతింది, దీనితో ఉల్లి రేటు భారీగా పెరిగిపోయింది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?: చంద్రబాబు

vimala p
ఇసుక రేటు పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుక లేక లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.

పాకిస్థాన్ ను వణికించిన భూకంపం..15 మంది దుర్మరణం

vimala p
పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. లాహోర్ కు వాయవ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం పాకిస్థాన్ ను వణికించింది. రిక్టర్ స్కేల్ పై