ప్రభుత్వం 2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త పాలసీని తీసుకువచ్చారు..
అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ కంపెని లాక్హీడ్ మార్టిన్తో మెగా ఒప్పందం చేసుకుంది. 2024 నాటికి చంద్రుడి వద్దకు మళ్ళీ వ్యోమగాములను
ఆర్.బి.ఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో కొత్త రూల్ తో వినియోగదారుల పై బాంబు వేసింది. ఈ రూల్తో కస్టమర్స్ అందరూ.. ఒక్కసారిగా షాక్కి గురి అవుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా గుడ్విల్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఓటు ప్రాధాన్యత, ఓటింగ్ ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర
దేశవ్యాప్తంగా వర్షాలతో ఉల్లిపంట దెబ్బతింది, దీనితో ఉల్లి రేటు భారీగా పెరిగిపోయింది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇసుక రేటు పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుక లేక లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.