telugu navyamedia

రాజకీయ

అవన్నీ విజయసాయిరెడ్డి కోర్టులో చెప్పుకొంటాడు: దేవినేని ఉమ

vimala p
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2

సీఎంను పొగిడినందుకు సినీ నటుడికి చేదు అనుభవం

vimala p
సీఎం జగన్ ను పొగిడినందుకు సినీ నటుడు విజయ చందర్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూర్ లోని వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: సబితా ఇంద్రారెడ్డి

vimala p
ఇంటర్మీడియెట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో

శ్రీరంగనీతులు చెబుతావా.. విజయసాయిపై బుద్ధా ఫైర్

vimala p
చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే

మీడియాపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి: లోకేశ్

vimala p
ఏపీలో మీడియాపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు.

సాక్షి మీడియా కథనంపై స్పందించిన సోమిరెడ్డి

vimala p
సీఎం జగన్ చెప్పినట్టుగా సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. “రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్

మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన విజయశాంతి

vimala p
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 25 న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి

మూడు చోట్ల మున్సిపల్ రీపోలింగ్‌

vimala p
తెలంగాణలో మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, బోధన్‌లో మున్సిపల్ రీపోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. టెండర్ ఓటు వేసినచోట ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని గుర్తించి ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. టెండర్‌ ఓటు

ఎంఐఎం ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి

vimala p
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎంఐఎం నిర్వహించనున్న ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి లభించింది. సీఏఏని మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం తాజాగా హైదరాబాదులో భారీ ర్యాలీకి

దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలి: వెంకయ్య

vimala p
దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన

విలేకరులపై కక్షసాధింపు చర్యలు.. జగన్ పై చంద్రబాబు ధ్వజం

vimala p
సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

vimala p
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది.