వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2
ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో
చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే
ఏపీలో మీడియాపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు.
సీఎం జగన్ చెప్పినట్టుగా సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. “రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్
తెలంగాణలో మహబూబ్నగర్, కామారెడ్డి, బోధన్లో మున్సిపల్ రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. టెండర్ ఓటు వేసినచోట ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని గుర్తించి ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. టెండర్ ఓటు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎంఐఎం నిర్వహించనున్న ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి లభించింది. సీఏఏని మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం తాజాగా హైదరాబాదులో భారీ ర్యాలీకి
దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన
సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది.