తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటి
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. మరో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో
ప్రగతిభవన్లో బుధవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తిస్థాయి జీతాల చెల్లింపునకు సీఎం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై టీడీపీ నేత వంగలపూడి అనిత మరోసారి ఘాటుగా స్పందించారు. సుధాకర్ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సుధాకర్కు అన్యాయం జరిగితే
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పలు రాష్ట్రల్లో ఆలయాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆలయాలు తెరిచేందుకు ప్రధాని మోదీ నిర్ణయం కోసం
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అధికారులు కరోనా నోటీసు జారీ చేసారు. రెవెన్యూ అధికారులు ఈ నోటీసులను అందించారు. మహానాడు జరుగుతున్నందున కార్యాలయలో
తిరుమల శ్రీవారి ఆస్తులను కాపాడుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. విలువైన శ్రీవారి ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన
తెలుగు రాష్ట్రాల సీఎంలపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తామని జగన్ డిసెంబర్లోనే ప్రకటించారన్నారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ
విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు