telugu navyamedia

రాజకీయ

తెలంగాణలో ఇక రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటి

తెలంగాణ ఉద్యోగులకు ఈ నెల కూడా సగం జీతమే!

vimala p
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. మరో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం

vimala p
ప్రగతిభవన్‌లో బుధవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తిస్థాయి జీతాల చెల్లింపునకు సీఎం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.

సుధాకర్‌ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారు: టీడీపీ నేత అనిత

vimala p
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై టీడీపీ నేత వంగలపూడి అనిత మరోసారి ఘాటుగా స్పందించారు. సుధాకర్‌ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సుధాకర్‌కు అన్యాయం జరిగితే

సీఎం జగన్ కు సినీ నిర్మాతల మండలి లేఖ

vimala p
ఏపీ సీఎం జగన్ కు సినీ నిర్మాతల మండలి లేఖ రాసింది. చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు

ఐఏఎస్‌ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల: కేటీఆర్‌ హర్షం

vimala p
ఐఏఎస్‌ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల జిల్లా ఎంపికకావడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ జల నిర్వహణ నమూనాకు దక్కిన మరో

జనసైనికుడు చక్రి మరణ వార్త కలచివేసింది: పవన్

vimala p
కృష్ణా జిల్లా జనసేన కార్యకర్త బొమ్మదేవర చక్రి ఈ ఉదయం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం పట్ల జనసేన అధినేత

అనుమ‌తిస్తే ఆల‌యాలు ఓపెన్ చేస్తాం!

vimala p
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పలు రాష్ట్రల్లో ఆలయాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆల‌యాలు తెరిచేందుకు ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం కోసం

మంగళగిరిలో మహానాడు..టీడీపీ ఆఫీస్ కు కరోనా నోటీసు!

vimala p
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అధికారులు కరోనా నోటీసు జారీ చేసారు. రెవెన్యూ అధికారులు ఈ నోటీసులను అందించారు. మహానాడు జరుగుతున్నందున కార్యాలయలో

శ్రీవారి ఆస్తులను కాపాడుకుంటాం: చంద్రబాబు

vimala p
తిరుమల శ్రీవారి ఆస్తులను కాపాడుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. విలువైన శ్రీవారి ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన

జగన్‌, కేసీఆర్‌ సమావేశమై కుట్రలు: ఉత్తమ్

vimala p
తెలుగు రాష్ట్రాల సీఎంలపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తామని జగన్‌ డిసెంబర్‌లోనే ప్రకటించారన్నారు. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ

విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి

vimala p
విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు