telugu navyamedia

రాజకీయ

వైసీపీ కార్యక్రమాల వల్లే కరోనా విస్తరించింది: దేవినేని ఉమ

vimala p
ఏపీలో పలువురు వైసీపీ నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై

బయో టాయిలెట్స్‌ బస్సులపై గులాబీ రంగును తొలగించాలి: కేసీఆర్ ఆదేశం

vimala p
మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు వేసిన గులాబీ రంగుపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. బస్సులపై

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 45,720 కేసులు

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో

బెడ్లు లేవని కరోనా బాధితుల ఆవేదన: లోకేశ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్  చికిత్స కు  ఆసుపత్రిలో బెడ్లు కూడా

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో.. 40 వేల మంది సైనికుల మోహరింపు!

vimala p
ఇటీవలే తూర్పు లడఖ్‌ సరిహద్దు వద్ద చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గాల్వన్‌లోయ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవకముందే అరుణాచల్‌ ప్రదేశ్‌

2021 కంటే ముందు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు: డబ్ల్యూహెచ్‌వో

vimala p
కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ప్రోయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్‌ను కూడా నిర్వహిస్తూ సానుకూల ఫలితాలు వచ్చాయంటూ ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో ఈ

ఐజీఎస్టీ కమిటీలో హరీశ్ రావుకు చోటు

vimala p
ఐజీఎస్టీ (సమగ్ర వస్తు, సేవల పన్ను) సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రుల బృందంలో కమిటీ మార్పులు చేసింది. జీఎస్టీ మండలి ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది.

గాడిదను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్…ఎందుకో తెలిస్తే షాకే

కరోనా కేసులు పెరుగుతున్నా జనాలు మాస్కు కూడా ధరించకుండా రోడ్లపై తిరుగుతుండంపై ఓ రిపోర్టర్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎలాగైనా జనాలకు బుద్ధి చెప్పాలని అతడు చేసిన ప్రయత్నం

మహాకవి దాశరధి చైతన్యం రగిలించిన మహా మనిషి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

vimala p
మహాకవి దాశరధి చైతన్యం రగిలించిన మహా మనిషని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దాశరది 96వ జయంతిని రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దాశరధి

హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలి: మంత్రి సబిత

vimala p
హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ

విద్యార్దుల భవిష్యత్‌ ఆగంకాకుండా పుస్తకాల పంపిణీ: ఎర్రబెల్లి

vimala p
కరోనా విపత్తులో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆపకుండా అపర చాణక్యుడిలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 

ఆరోగ్యశాఖ తప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది: బండి సంజయ్

vimala p
కరోనా కేసుల విషయంలో ఆరోగ్యశాఖ తప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. జిల్లాల్లో కరోనా కేసుల పూర్తి వివరాలు