ఆగస్టు 16 ,2020 న వర్చువల్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించబడిన “”విద్యా పరిరక్షణ ఉద్యమం “”కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా
అక్రమ మద్యం తరలిస్తూ ఓ బీజేపీ నేత పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. చిట్యాల నుంచి గుంటూరుకు మద్యం తరలిస్తున్న గుడివాక రామాంజనేయులు అనే బీజేపీ నేతను
ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై పలువురు అనుమానాలు వ్యక్తం
ఇటీవల మృతి చెందిన వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని ఏపీ మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని
ఎంఐఎం, టీఆర్ఎస్ పరస్పర ఒప్పందంతో హైద్రాబాద్ లో డివిజన్ల వర్గీకరణ చేశారని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఆరోపించారు. దీని పై న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరవాలని మున్సిపల్ శాఖ మంత్రికేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుపుతూ ఈ మేరకు
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కరోన బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఉదయం
అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు ఒక్కరోజు కస్టడీకి నిన్న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతి చెందారు. రాబర్ట్ ట్రంప్ వయసు 71 సంవత్సరాలు. పారిశ్రామికవేత్త
తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్
కరోనా కారణంగా మూతపడిన కోర్టులను తిరిగి తెరవాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రొటేషన్ పద్ధతిలో జిల్లా కోర్టులను తిరిగి తెరవనున్నట్టు