ఇంగ్లండ్ లో కరోనా బారినపడి ఆదాయం కోల్పోయిన వారి కోసం టెస్ట్ అండ్ ట్రేస్’ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐసోలేషన్ కారణంగా ఇంటి వద్ద
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్కు కేంద్రమంత్రి రాందాస్ అథవాలేబంపర్ ఆఫర్ ఇచ్చారు. సోమవారం ముంబైలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశం అనంతరం మీడియా సమావేశంలోలో
మధ్యప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఊపందుకోంతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దేశవ్యాప్తంగా
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె మీడియాతో
మేదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికనేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ,
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఫ్రాన్స్ లో మళ్లీ విజృంభించింది. ఇటీవల కొంతకాలంగా తగ్గినట్టు కనిపించిన కరోనా వైరస్ తిరిగి ఉగ్రరూపం దాల్చడంతో ఫ్రెంచ్ వైద్యులు
కేరళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ (81) కన్నుమూశారు. తిరువల్లలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ రూరల్
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలను గెలిపించడానికి ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో రాష్ట్రం ఎన్నికల్లో వ్యూహకర్తగా ఆయన