telugu navyamedia

రాజకీయ

ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త పథకం ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’

vimala p
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం వైసీపీ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త

బ్రేకింగ్ : మరో కేంద్ర మంత్రి కి కరోనా

Vasishta Reddy
క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా

దుబ్బాక పోలింగ్ అయ్యాక.. కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఓట్లను లెక్కిస్తారో ఏమో?

Vasishta Reddy
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. “దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా

బిజేపీ తెలంగాణ రాకుండా మోసం చేసింది

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గారితో కలిసి ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

రాజమౌలి కి హెచ్చరిక..థియేటర్ లపై ఆదివాసీలు దాడులు చేస్తారు

Vasishta Reddy
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి RRR సినిమా దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. RRR సినిమా లో కొమరం భీమ్ ను కించపరిచే విధంగా చిత్రీకరించారని

దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక అధికారి : బండి సంజయ్ హర్షం

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికలకు పోలీస్ అబ్జర్వర్ గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ ఠాకూర్ ఐపీఎస్ ను నియమించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర

నిరుద్యోగులకు ఉపాధి లేదు కానీ.. కవితకి ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ

Vasishta Reddy
దుబ్బాకలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు,

రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం..దుబ్బాకకు ప్రత్యేక అధికారి నియామకం

Vasishta Reddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్

మేము బూతులు మాట్లాడితే పీఎంను కూడా వదలం : కేటీఆర్ వార్నింగ్

Vasishta Reddy
దుబ్బాకలో మా స్థానంను నిలబెట్టుకుంటామని.. గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నామని.. బిజెపి

బిహార్‌ ఎన్నికలు: 10 గంటలకు 7.35 శాతం పోలింగ్‌

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు

బీజేపీ డిపాజిట్ కోల్పోవడంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Vasishta Reddy
మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీ లపై విమర్శలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు తెరాస, గులాబీజెండా కష్టపడితే తెలంగాణ వచ్చిందని..కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు

చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌థ‌కం వైఎస్సార్ రైతు భ‌రోసా

Vasishta Reddy
త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి అన్న‌దాత లోగిళ్లు ఆనందాల సిరుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కంలో