ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం వైసీపీ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. “దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గారితో కలిసి ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
దుబ్బాకలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు,
దుబ్బాకలో మా స్థానంను నిలబెట్టుకుంటామని.. గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నామని.. బిజెపి
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు
మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీ లపై విమర్శలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు తెరాస, గులాబీజెండా కష్టపడితే తెలంగాణ వచ్చిందని..కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నదాత లోగిళ్లు ఆనందాల సిరులతో కళకళలాడుతున్నాయని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో