telugu navyamedia

రాజకీయ

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన దేవెగౌడ..

Vasishta Reddy
కాంగ్రెస్‌ పార్టీపై జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం

సీఎం జగన్‌పై లోకేష్‌ ఫైర్‌… అధికారం వచ్చాకా కోతలంటూ

Vasishta Reddy
జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన

మత మార్పిడి పై కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన మధ్యప్రదేశ్…

Vasishta Reddy
మత మార్పిడి విషయంలో కొత్త చట్టాలను తీసుకొని వచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. బలవంతంగా మతం మార్చితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని

రేవంత్ పై హనుమంతరావు కామెంట్స్…

Vasishta Reddy
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తనకు రేవంత్‌రెడ్డి అనుచరుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పరోక్షంగా

డిబేట్‌కు రమ్మని జవదేకర్ ఛాలెంజ్…

Vasishta Reddy
రాహుల్ గాంధీ, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) వారిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఛాలెంజ్ చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు విరుద్దంగా వీరు చేస్తున్న

అధిష్టానానికి జగ్గారెడ్డి ఘాటు లేఖ..!

Vasishta Reddy
తెలంగాణ పీసీసీ పదవీపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవీపై సోనియా గాంధీ, రాహుల్, ఇన్ చార్జ్ ఠాగూర్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన…సయ్యద్ మృతి

Vasishta Reddy
ఆదిలాబాద్‌ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్‌ను

రైతుల కారణంగా రైల్వేకు రూ.2,400 కోట్ల నష్టం…

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళనకు తోడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతున్నాయి… రైల్ రోకోలు, రాస్తారోకోలు ఇలా… ఎవ్వరికి తోచిన రీతిలో వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జేడీయూ నుంచి బీజేపీలో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్…

Vasishta Reddy
ఈ మధ్యే బీహార్ లో ఎన్నికలు జరిగాయి. అందులో జేడీయూ, బీజేపీ కూటమి విజయం సాధించిన విశాతం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ కాదు…

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు నిరసనల సెగ తగిలింది. జిల్లాలో సంజయ్‌ పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన రూ. 1024

రేవంత్‌కు పీసీసీ ఇస్తే…మేమంతా పార్టీకి రాజీనామా చేస్తాం!

Vasishta Reddy
రేవంత్‌, అధిష్టానంపై వీహెచ్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. రేవంత్‌కు పీసీసీ చీఫ్‌ ఇస్తారని వార్తలు రావడంతో వీహెచ్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో

సీఎం కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర పడింది !

Vasishta Reddy
భద్రాచలం MLA పొదేం వీరయ్య సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. ముక్కోటి ఉత్సవాలలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర ద్వారాదర్శనం నిర్వహించారని…సిగ్గులేని