telugu navyamedia

రాజకీయ

విగ్రహాల ధ్వంసంపై అసలు రహస్యం బయటపెట్టిన నటుడు సుమన్ !‌

Vasishta Reddy
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాజధానిపై పార్టీలు రాజకీయాలకు చేయగా… ఇప్పుడు ఏపీలోని దేవాలయాలపై పడ్డాయి. విగ్రహాల ధ్వంసంపై ఏపీ రాజకీయాలు

సీఎంని చంపితే రివార్డు… పోస్టర్ వైరల్..

Vasishta Reddy
ముఖ్యమంత్రిని చంపేస్తే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానంటూ పోస్టర్ వేసి కలకలం సృష్టించిన ఘటన పంజాబ్‌లో జరిగింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఒక గైడ్ మ్యాప్‌పై

బ్రీఫ్డ్ మి కేసులో త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం….

Vasishta Reddy
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రీఫ్డ్ మి కేసులో త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని… చంద్రబాబు

కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదు

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని..

చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు..

Vasishta Reddy
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. “యూ-టర్న్” బాబు…మరోసారి “యూ-టర్న్” రాజకీయం చేస్తూ రామతీర్థం వెళ్తున్నారని…. దేవాలయాలపై దాడుల

తిరుపతి ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయి..

Vasishta Reddy
తిరుపతి ఉప ఎన్నిక, జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక విషయాలు బయటపెట్టారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై

420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?

Vasishta Reddy
సీఎం జగన్‌, వైసీపీ పార్టీపై టీడీపీ నేత లోకేష్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?ఏ1

పీసీసీ నియామకం : అధిష్టానానికి జగ్గారెడ్డి మరో లేఖ…

Vasishta Reddy
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ

యూకే విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్…

Vasishta Reddy
2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్…

Vasishta Reddy
రేపు ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ మూడు

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,

అధికారం కోసం కొందరు నన్ను ఓడించారు : తుమ్మల

Vasishta Reddy
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం