ముఖ్యమంత్రిని చంపేస్తే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానంటూ పోస్టర్ వేసి కలకలం సృష్టించిన ఘటన పంజాబ్లో జరిగింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఒక గైడ్ మ్యాప్పై
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని..
తిరుపతి ఉప ఎన్నిక, జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక విషయాలు బయటపెట్టారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..
రేపు ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ మూడు
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం