telugu navyamedia

రాజకీయ

నిమ్మగడ్డకు ఝలక్ ఇచ్చిన జగన్‌ సర్కార్‌ !

Vasishta Reddy
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్‌ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఈ పంచాయతీ

మరో కొత్త పథకానికి తెలంగాణ శ్రీకారం !

Vasishta Reddy
కేసీఆర్  ప్రభుత్వం మరో సరి కొత్త పథకం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. మహిళలకు మొబైల్

చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మలా మారారు..

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి… సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో..

పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారు : నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వెంట చిరంజీవి రాబోతున్నారని ఏపీ రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు మనోహర్‌. విజయవాడలో జనసేన,

పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక యాప్‌ : నిమ్మగడ్డ కొత్త ప్లాన్‌ !

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి… తాజాగా..ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్

సమైక్య పాలకులు కూడా ఇంత తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు….

Vasishta Reddy
సమైక్య పాలకులు 25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదని….PRC వేసిన వెంటనే IR ఇవ్వడం సంప్రదాయమని… కానీ ఈ సర్కార్ IR కూడా

తృణ‌మూల్ కాంగ్రెస్ నుండి తప్పుకున్న మ‌రో ఎమ్మెల్యే…

Vasishta Reddy
పశ్చిమ బెంగాల్‌ ను ఇన్ని రోజులు ఏదురులేని మనిషిగా నడిపింది మమతా బెనర్జీ. ఈ సారి కూడా విజయం సాధించి మళ్ళీ గద్దెను అధిష్టించాలని వహిస్తుంది. అయితే

పంచాయితీలన్నీ ఏకగ్రీవం అయితే బాగుంటుంది : పెద్దిరెడ్డి

Vasishta Reddy
ఏపీలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం పంచాయితీ ఎన్నికల చూట్టే నడుస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సిద్ధం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ !

Vasishta Reddy
ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ చేసింది. రైతుల ఉద్యమంలో బయటి వ్యక్తులు చొరబడినట్లు ఆమె వ్యాఖ్యనించారు. “రైతుల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న సంఘటనలు

ఎన్నికల విధుల్లో పాల్గొని చనిపోతే రూ.50 లక్షలు ఇవ్వాలని కోరాం…

Vasishta Reddy
వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణ విషయమై ఉద్యోగ సంఘల నేతలతో చర్చ నిర్వహించారు. ఈ

ప్రధాని, సీఎం కేసీఆర్ ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదు : ఉత్తమ్

Vasishta Reddy
కోవిడ్ 19 వాక్సిన్ పై ప్రజల్లో అనుమానం ఉంటే ప్రధాని, సీఎం ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన

ఏపీ : ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీ

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి… తాజాగా.. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్