telugu navyamedia

రాజకీయ

పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే సిట్ వేస్తారా: విజయశాంతి

vimala p
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న డేటా చోరీ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ

భారత్ పై .. జైషే ఉగ్ర సంస్థ చాలా సార్లు దాడిచేసింది .. : పాక్ మాజీ అధ్యక్షుడు ముషర్రఫ్

vimala p
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ మాట్లాడుతూ, తాను దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ జైషే ఉగ్రవాద సంస్థ భారత్‌లో దాడులు చేసిందని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్

ప్రకాశం జిల్లాలో .. స్పెయిన్ దేశ ఆటో మొబైల్ టెస్టింగ్ కేంద్రం.. 1800 కోట్ల పెట్టుబడి.. !!

vimala p
ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. స్పెయిన్‌కు చెందిన అప్లస్ ఐడియాడ సంస్థ రూ.1800 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఆటోమొబైల్ టెస్టింగ్ కేంద్రాన్ని

రెట్టింపైన కనీస వేతనం.. కేంద్ర నిర్ణయం .. !

vimala p
తాజా కేంద్ర నిర్ణయంతో, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉండగా ఇది

టీడీపీ ప్రతినిధి యామిని పై పవన్ ఫైర్!

vimala p
టీడీపీ అధికార ప్రతినిధి యామినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్

జయలలితను.. హల్వా పెట్టి చంపేశారు..! : సీవీ షణ్ముగం

vimala p
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక మిస్టరీపై విచారణ జరుగుతున్న వేళ, ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు

చెన్నై రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన మోడీ.. ఇక నుండి ఎంజీ.రామచంద్రన్ .. !

vimala p
నరేంద్రమోదీ తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అన్నాడీఎంకే సహా మిత్రపక్షాలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నై

బాలకృష్ణ చిన్నల్లుడికి.. విశాఖ లోక్ సభ స్థానం .. !

vimala p
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రోజురోజుకు ఆయా పార్టీల సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలు వైసీపీ-టీడీపీలు తీవ్రంగా పోటీ పడుతుండటం విశేషం. ఆశావహులను పక్కన పెట్టి,

ఫీమేల్‌ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’ లోగో విడుదల!

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే

ప్రధాని నరేంద్ర మోడీ ఔదార్యం

ప్రధాని నరేంద్ర మోడీ 21 లక్షల తన స్వంత డబ్బు ను  కుంభ మేళాలో పనిచేసిన పారిశుద్ద కార్మికుల సంక్షేమ నిధికి ఇచ్చారు . ఈ విషయాన్ని ప్రధమంత్రి

ఇల్లుకాలి మేము ఏడుస్తుంటే .. తెరాస వచ్చి చుట్టకు నిప్పు అడిగినట్టే ఉంది.. ఇది .. : చంద్రబాబు

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై తెలంగాణ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ మరోసారి ట్వీట్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన రూ.5 వేల

భారత్ తాజా సెర్జికల్ స్ట్రైక్ .. గురితప్పిందా ! బీజేపీ ప్రచారం మాత్రమే చేసుకుంటుందా !!

vimala p
ఇటీవల బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానక దళం జరిపిన దాడులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తెరలేపింది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం