సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ దైవ భక్తి ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.
అమ్మవార్ల దయతో టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అదృష్టవంతుడని జెసి వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పాల్ బరిలోకి దిగిన
తెలంగాణలో డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైద్రాబాద్ మినహా జిల్లాల్లో భారీగా పోలింగ్ నమోదు అయింది. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి పోలింగ్ శాతం దారుణంగా
బాంబ్ తుపానుతో అమెరికా వణికిపోతుంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకౌటాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, కొలరాడో నుంచి మిన్నెసోటా వైపునకు
తమిళనాడుకు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. కృష్ణగిరిలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచ్ఛారంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా