telugu navyamedia

రాజకీయ

కడప దర్గాలో .. జగన్ ప్రార్థనలు..

vimala p
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు చేరుకున్నారు. ఈ ఉదయం కలియుగ దైవం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో

మచిలీపట్టణం .. ఇక ఎన్టీఆర్ జిల్లానా..!!

vimala p
జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ అదేమిటంటారా ? పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో జగన్

గవర్నర్ నర్సింహన్ కు .. అరుదైన ఘనత.. ఎక్కువ మంది చేత ప్రమాణస్వీకారం…

vimala p
ఉమ్మడి గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మరో అరుదైన ఘనత సాధించనున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 2010, నవంబర్

వాద్రాకు .. ఈడీ నోటీసులు..

vimala p
తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసులో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది.

మోడీ విదేశీ భేటీలు మొదలు.. ట్రంప్, జిన్ పింగ్ తో..

vimala p
నరేంద్రమోదీ.. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న మోదీ.. ఈ ఏడాది

మళ్ళీ బాబే.. అప్పుడే మాకు దైర్యం .. : టీడీపీ వర్గాలు

vimala p
టీడీఎల్పీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన ఈ భేటీలో టీడీపీఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఐదోసారి .. ఒడిశా ముఖ్యమంత్రిగా .. నవీన్ పట్నాయక్ …

vimala p
ఐదోసారి ఒడిషా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణలో నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి

భారత కొత్త ప్రభుత్వంతో .. కలిసి పనిచేయడానికి సిద్ధం .. : ట్రంప్

vimala p
రెండోసారి వరుసగా భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోడికి ప్రపంచ దేశాల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా పలు దేశాధినేతలు స్వయంగా మోడికి ఫోన్‌ చేసి

కాలినడకన .. శ్రీవారిని దర్శించుకున్న జగన్…

vimala p
ఏపికి కాబోయే సిఎం, వైఎస్‌ఆర్‌సిపి అధినేత, వైఎస్‌ జగన్‌ ఈరోజు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం

శారదాపీఠానికి .. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ల క్యూ …

vimala p
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో విశాఖ జిల్లా పెందుర్తిలోని శారదా పీఠం అధికార కిటకిటలాడుతోంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శనానికి ప్రజాప్రతినిధులు బారులుతీరుతున్నారు. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు

సినీ తారలు … ఎంపీలుగా .. మోడరన్ దుస్తులలో .. సభలో.. నెటిజన్లు ఫైర్…

vimala p
తాజా సార్వత్రిక ఎన్నికల్లో సినీతారలు ఎంపీలుగా విజయం సాధించారు. వారు తమకు మేలు చేస్తారని ఓటర్లు గెలిపించారు. కానీ, సినీ తారలైన వారు, తమ సహజశైలిని వదల్లేక

ఏపీలో … కొత్త జిల్లాలు ఇవే…

vimala p
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13