వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు చేరుకున్నారు. ఈ ఉదయం కలియుగ దైవం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో
జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ అదేమిటంటారా ? పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో జగన్
ఉమ్మడి గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మరో అరుదైన ఘనత సాధించనున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 2010, నవంబర్
తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది.
నరేంద్రమోదీ.. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న మోదీ.. ఈ ఏడాది
టీడీఎల్పీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన ఈ భేటీలో టీడీపీఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఐదోసారి ఒడిషా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణలో నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి
రెండోసారి వరుసగా భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోడికి ప్రపంచ దేశాల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా పలు దేశాధినేతలు స్వయంగా మోడికి ఫోన్ చేసి
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో విశాఖ జిల్లా పెందుర్తిలోని శారదా పీఠం అధికార కిటకిటలాడుతోంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శనానికి ప్రజాప్రతినిధులు బారులుతీరుతున్నారు. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు
తాజా సార్వత్రిక ఎన్నికల్లో సినీతారలు ఎంపీలుగా విజయం సాధించారు. వారు తమకు మేలు చేస్తారని ఓటర్లు గెలిపించారు. కానీ, సినీ తారలైన వారు, తమ సహజశైలిని వదల్లేక
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13