ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం తొలివిడతకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. కానీ ఇప్పటి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. కేంద్రం..రాష్ట్రం రెండు తోడు దొంగలు అయ్యాయని.. పసుపు బోర్డుపై ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. ఇద్దరి మధ్య పసుపు రైతులు నష్టపోతున్నారని…
సిద్దిపేట జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారునిగా ఎంతో పేరుగాంచారు రసమయి. ఇక తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లోకి వెళ్లి మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాపాలు కేటీఆర్ కి అంట గడతారని.. అందుకే కేటీఆర్ కి పగ్గాలు .?అంటూ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ది లీకులు..
ఐటీ శాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేటీఆర్ రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. రాజకీయ నాయకుడిగానే కాకుండా… సోషల్ మీడియా వేదికగా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పంచాయతీ
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి అనే యువతికి బాధ్యతలు అప్పగించనున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుకున్నారు
ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు ఓ
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికలు మరింత