తెలంగాణా గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె రాజీనామా తర్వాత, రాష్ట్రపతి తన
కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోగా, అధికార
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన
హైదరాబాద్: పేదల సంక్షేమ పథకాల అమలులో కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తమ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం
ఈరోజు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఐదోసారి అద్దంకి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన రవికుమార్, 2024 ఎన్నికల్లోనూ
మహానటుడు ప్రజానాయకుడు ఎన్.టి. రామారావును భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఆశయంతో తమ కమిటీ ఏర్పడిందని చైర్మన్ టి.డి జనార్థన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శతజయంతి సందర్భంగా వెలువరించిన ‘అసెంబ్లీ ప్రసంగాలు’,